![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 12:31 PM
ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తెస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రణయ్ కార్డియాక్ సెంటర్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కార్డియాక్ విభాగాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడుతూ. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం నిర్లక్ష్యానికి గురైందని, ప్రజా ప్రభుత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ. 10లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు