![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:37 AM
గుమ్మడిదల మండల పరిధిలో 12 కోట్ల 10 లక్షల తో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారి నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు 42 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.