![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:09 PM
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు మాల సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గైని ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, సురేష్, సుధాకర్, కాంబ్లె అశోక్, లక్ష్మన్, గంగారం, తదితరులు పాల్గొన్నారు.