![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:13 PM
తుర్కపల్లి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ పదవ వార్డులో డ్రైనేజ్ నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో ప్రజలు, బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు బస్టాండులో దుర్వాసన రావడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని పదవ వార్డ్ ప్రజలు శుక్రవారం వాపోతున్నారు. రోడ్లపై నుంచి డ్రైనేజ్ నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారన్నారు.