![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 11:21 AM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయ స్వాగత తోరణాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.సొంత నిధులతో ఆలయ తోరణాన్ని నిర్మించడం పట్ల మాజీ ఎంపీపీ దేవానంద్ ను అభినందించారు.