మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 04:20 PM
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. రణ్వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ చూసిన తర్వాత ఆ సినిమా మేకింగ్కు తాను ఫిదా అయ్యానని, దర్శకుడు ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్లతో కలిసి పనిచేయడం తన కల అని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా మితిమీరిన మాస్ ఎలిమెంట్స్ ఉండే చిత్రాలు చూస్తే తనకు నిద్ర వస్తుందని, కానీ ‘ధురంధర్’ మాత్రం తనను కట్టిపడేసిందని భూమి నిజాయతీగా చెప్పారు.
Latest News