అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 18, 2026, 10:31 AM
ఈ నెల 18, 21, మే 3, 6, 22 తేదీల్లో ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ల సందర్భంగా స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో లారీలు, డంపర్లు, ఎర్త్మూవర్స్, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ఆర్ఎంసీ వాహనాలు, జేసీబీలు, ఐచర్ వ్యాన్లు, ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లు స్టేడియం పరిసరాల్లోకి అనుమతించబడవు.