అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 01:48 PM
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం హన్మాపురం గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి తన రెండేళ్ల కూతురిని నీటి సంపులో పడేసి హత్య చేశాడు. భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల ఉగాది సందర్భంగా భార్య పుట్టింటికి వెళ్లి వచ్చిన తర్వాత గొడవలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఘటన అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.