అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 01:49 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం కరపత్రాన్ని హిందు సమ్మేళన నిర్వహణ కమిటీ అధ్యక్షుడు దేవయ్య, సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, ఉప సర్పంచ్ నరేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మన్, కమిటీ సభ్యులు కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు కళ్యాణ సీతారామాంజనేయ ఆలయంలో జరగనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దేవరాజు, వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.