అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 02:18 PM
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, గురువారం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండల పరిధిలోని ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న మెయిన్ డెలివరీ సిస్టర్న్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఏకేబీఆర్ లిఫ్ట్ స్కీము ద్వారా దేవరకొండ నియోజకవర్గంలోని 2082 ఎకరాలకు నీరందించేందుకు రూ. 90.96 కోట్లతో పనులు మంజూరయ్యాయని, మొత్తం 6691 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు.