|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 11:39 AM
సంగారెడ్డి పట్టణంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమం జరిగింది. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ప్రభు గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.