|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 03:44 PM
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకుని..సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయం గుట్టపై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాజరైన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు.