![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:35 PM
మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని ఎల్లంపల్లి జలాశయం సమీపంలో ఆదివారం హాజీపూర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారని ఎస్సై స్వరూప్ రాజ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురు వాహనదారులను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు.
అనంతరం వాహనాలు మరియు డ్రైవర్లను పోలీసు స్టేషన్కు తరలించి, రోడ్డు భద్రత మరియు మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.