![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:17 PM
గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్గం మండలానికి చెందిన 194 మంది లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డు(ఆహార భద్రత కార్డులను) రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ పంపిణీ చేసినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద వాళ్లకు చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవీందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.