దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 08:46 PM
కల్హేర్ మండల కేంద్రంలో వరి, జొన్నల కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి వెంకటేశం మంగళవారం సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం రైతు వేదికలో రైతు-నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రాబోవు వర్షకాలానికి సంబంధించిన అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కృష్ణవేణి, సంతోషమ్మ, రైతులు పాల్గొనడం జరిగింది.