దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 08:42 PM
ప్రతి తాండాకు బిటి రోడ్డు వేయిస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని లాల్యానాయక్ తాండాలో రూ. 2. 10 కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణపు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చెందాలన్నా రవాణా సౌకర్యాలు మెరుగైతేనే గ్రామాభివృద్ధి సాధ్యమని, ఎన్నో యేండ్ల ఆకాంక్ష నేడు ప్రజా ప్రభుత్వంలో సాకారం కాబోతుందన్నారు.