|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 03:30 PM
భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై న్యూ డైమెన్షన్ స్కూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనాజిపురానికి చెందిన బాలయ్య గౌడ్ అనే కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. అతివేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి లూనాను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.