![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:03 PM
TG: తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశారని BRS నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువ ఉంటాయని ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామని హరీశ్రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శనివారం ఆయన తెలంగాణ భవన్లో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పియర్లుగా నిర్మించారని అన్నారు.