![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:03 PM
మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి.వినికిడి లోపం కారణంగా బాధపడుతున్న నాలుగేళ్ల లిఖితా శ్రీకి ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని ఆదేశం. గతంలో ఎంతో మంది వైద్యులను సంప్రగించిన లిఖితాశ్రీ తల్లిదండ్రులు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలని సూచించిన వైద్యులు. ఆపరేషన్ కు అయ్యే ఖర్చును భరించే స్థోమతలో లేని కుటుంబం. పాప విషయం తెలుసుకుని అవసరమైన పూర్తి వైద్యం ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం