![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 09:06 PM
కేబుల్ టీవీ ఆపరేటర్ల మీద విద్యుత్ శాఖ వారు వేధిస్తున్న పోల్ టాక్స్ బలవంతపు వసూలు రద్దు చేయుట గురించి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి బుధవారం తెలంగాణ స్టేట్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటేశ్వర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షుడు సోమేశ్వేర్, కార్యదరి శ్రీమన్నారాయణ, కోశాధికారి రహమాన్ వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ వారితో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకెళ్తా అన్నారు.