|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 06:55 PM
సెప్టెంబర్ 17న నార్కెట్పల్లి మండలంలోని 12వ వార్డులో సీసీ రోడ్డు పనులకు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య, మట్టిపల్లి శ్రీను, జేరిపోతుల భరత్ గౌడ్, పాశం శ్రీనివాస్ రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య యాదవ్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.