ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 07:58 PM
యూరియా కోసం దున్నపోతుతో రైతుల వినూత్న నిరసన. ధర్నాలు, రాస్తారోకోలు చేసినా రేవంత్ సర్కార్ పట్టించుకోకపోవడంతో.. దున్నపోతుకి వినతిపత్రం ఇచ్చిన ముఖ్రా(కే) రైతుల నిరసన. రాత్రనకా, పగలనకా రైతులు ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం. కేసీఆర్ పాలనలో యూరియా సమస్య రాలేదని.. అడ్వాన్డ్స్గా పంపిణీ చేశారని.. కానీ కాంగ్రెస్ అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన. వినతిపత్రాలు ఇచ్చినా సర్కార్ పట్టించుకోకపోవడంతో.. సరిపడా యూరియా ఇవ్వాలంటూ దున్నపోతుకి వినతిపత్రం ఇచ్చిన నిరసన