బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:09 PM
హైదరాబాద్లోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి సూర్యను, తన మాట వినడం లేదనే కారణంతో 10వ తరగతి విద్యార్థులతో విచక్షణారహితంగా కొట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దుండిగల్ ఇంచార్జ్ ఎంఈవో, పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.