బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:43 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్లలోని తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన దుబ్బాక సాగర్, అన్ని రకాల పంట పొలాలు, తోటలకు మందులు, ఎరువులు స్ప్రే చేయడానికి ఆధునిక డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో సమర్థవంతంగా స్ప్రే చేయవచ్చని తెలిపారు. ఈ సేవలను జిల్లెల్ల గ్రామ సర్పంచి దుబ్బాక రజిత శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.