ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 02:35 PM
నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ రేంజ్లో పరహాబాద్ చౌరస్తా సమీపంలో బుధవారం రాత్రి హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఒక పెద్దపులి సంచరించింది. వాహనాల హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై నడిచిన పులిని చూసి యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు యాత్రికులు తమ మొబైల్లలో ఈ దృశ్యాన్ని వీడియో తీయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.