ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 10:19 AM
పెరిగిన రైల్వే టికెట్ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 216-750 కి.మీ ప్రయాణానికి రూ.5, 751-1250 కి.మీకు రూ.10, 1251-1750 కి.మీకు రూ.15, 1751-2250 కి.మీకు రూ.20 అదనంగా చెల్లించాలి. స్లీపర్, ఫస్ట్ క్లాస్ చార్జీలు కిలోమీటరుకు ఒక పైసా, మెయిల్/ఎక్స్ప్రెస్, ప్రీమియం రైళ్లలో కిలోమీటరుకు 2 పైసలు పెరిగాయి. ఈ పెంపుతో రైల్వేలకు సంవత్సరానికి రూ.600 కోట్ల ఆదాయం వస్తుంది. సబర్బన్ రైళ్ల చార్జీలు యథాతథం. ఈ ఏడాది ఇది రెండోసారి టికెట్ ధరల పెంపు. డిసెంబర్ 26కు ముందు బుక్ చేసుకున్న టికెట్లకు ఈ చార్జీలు వర్తించవు.