ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 02:49 PM
సంగారెడ్డి జిల్లాలో దసరా సెలవులకు సొంత ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ శనివారం సూచించారు. సమీప పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని, బంగారం, నగదును లాకర్లలో భద్రపరుచుకోవాలని, ఇంటికి డబుల్ లాకర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.