ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 08:20 PM
TG: గర్భిణికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి సూదిని కడుపులోనే మర్చిపోయారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి జమ్మికుంటకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. ఆమెకు వైద్యులు సిజేరియన్ చేయగా తల్లిబిడ్డా క్షేమంగానే ఉన్నారు. అయితే, కుట్లు వేసే సూది మహిళ కడుపులోనే వదిలేశారు. ఆ తర్వాత అనుమానం వచ్చిన వైద్యులు మహిళకు వెంటనే ఎక్స్రే తీయగా కడుపులో సూది ఉండటంతో బయటకు తీశారు.