![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:39 PM
వర్ధన్నపేట శాసనసభసభ్యులు ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు హసన్పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఇళ్ల స్థలాలలో సోమవారం కాంగ్రెస్ నాయకులు ముగ్గు పోసి, కొబ్బరికాయకొట్టి, పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.