![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:19 PM
BRS MLA మాగంటి గోపినాథ్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇంచార్జ్ మంత్రిగా అనేక సార్లు మాగంటిని కలిశానని చెప్పారు. 'ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన సమయం. BRS నాయకులు గోపి నాథ్ అనారోగ్య సందర్భాన్ని రాజకీయం చేస్తున్నారు. BRS కార్యకర్త మరణంతో ఎమ్మెల్యే గోపినాథ్ అనారోగ్యానికి లింక్ చేయడం సరైన సందర్భం కాదు' అని 'X' వేదికగా తెలిపారు.