దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:33 PM
కామారెడ్డి జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య అనే రోగికి అత్యవసర ఆపరేషన్ కోసం ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది.
ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితిని సంప్రదించగా, కామారెడ్డి పట్టణానికి చెందిన చీల గోపి శుక్రవారం ఓ పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు. ఈ సేవకు గాను జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ రక్తదాత చీల గోపికి కృతజ్ఞతలు తెలిపారు.