దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:31 PM
నాగిరెడ్డి పేట్ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, శుక్రవారం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందచేసి, ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, "ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడమే నా లక్ష్యం" అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి అవసరమైన మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఉద్ఘాటించారు.