దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:21 PM
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో 21మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. నూతన ఇండ్ల భూమిపూజకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా తో కలిసి ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదే విధంగా మక్తమాధారం నుంచి పెద్దిరెడ్డి చెర్వు తండా ( కడ్తాల్ ) మట్టి రోడ్డు పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు.