దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:26 PM
వ్యవసాయంలో రైతులు టెక్నాలజీని వినియోగించుకోవాలని డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యం అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంగారెడ్డి మండలం ఫసల్వాదిలో రైతు అవగాహన సమావేశం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో సేంద్రియ ఎరువులను వాడాలని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.