|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 02:18 PM
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'ఛాంపియన్'. బ్రిటీష్ కాలంలో బైరాన్పల్లి గ్రామంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో 'ఛాంపియన్' సినిమా విడుదల కాకముందే ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను ఒక సంస్థ దాదాపు రూ.16 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
Latest News