|
|
by Suryaa Desk | Thu, Oct 02, 2025, 04:47 PM
పవన్ కళ్యాణ్ అభిమానులు సుజిత్ మరో గుడ్న్యూస్ చెప్పారు. ఓజీకి ప్రీ సీక్వెల్, సీక్వెల్ రెండూ ఉన్నాయని తెలిపారు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్కు కనెక్ట్ చేస్తూ ప్రీక్వెల్, 'సాహో'కు కనెక్ట్ చేస్తూ సీక్వెల్ కథ రాసుకున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే 2026లోనే 'ఓజి 2' మొదలయ్యే అవకాశం ఉందని, ఈ యూనివర్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. సుజీత్ పనితనం తనకు బాగా నచ్చిందని ఆయన అన్నారు.
Latest News