ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 11:29 AM
మెదక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళీ ఘణపూర్ లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఆడెపు కరుణాకర్ ఐడి కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని, గతంలో స్పోర్ట్స్ డ్రెస్ లు, ఇప్పుడు ఐడి కార్డులు అందించామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని ఆయన సూచించారు.