ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:16 PM
తెలంగాణ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణుల కమిటీ నివేదికపై చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అలాగే, ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్కు ఆమోదం తెలపనుంది. పలు నీటిపారుదల ప్రాజెక్టులపై కూడా కేబినెట్ చర్చించనుంది.