ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:15 PM
కూసుమంచి మండలంలోని పెరికసింగారం గ్రామంలో వరి కోతలు బుధవారం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య పలువురు రైతుల పొలాలను సందర్శించి, వరి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులతో విత్తన రకం, దిగుబడి, ఎరువుల వాడకం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ఏఈఓ నవీన్, రవీందర్, వంశీకృష్ణ, సౌమ్య, ప్రియాంక, మరియు రైతులు పాల్గొన్నారు.