ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 06:30 PM
సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. ఈ ఏడాది ఉత్సవాల్లో కేరళ నుంచి తెచ్చిన 2500 కేజీల బరువు, 7 అడుగుల వెడల్పు గల వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు మంగళవారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీని ధర 25 కోట్ల రూపాయలు. ఈ దున్నరాజు ప్రతిరోజూ 10 లీటర్ల పాలు, కిలోల కొద్దీ ఆపిల్స్, డ్రై ఫ్రూట్స్, 31వేల రూపాయల విలువైన రాయల్ సెల్యూట్ మందు తాగుతుంది. అలాగే హర్యానా, కేరళ నుంచి మరో 15 దున్నపోతులను కూడా తీసుకొచ్చారు.