ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 11:37 AM
చేగుంట మండలంలోని చేగుంట గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో రూ. 58, 060 నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం మాట్లాడుతూ, జిల్లాలో జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి ఊరిమూతలు ఉండవని, ఈ రకమైన చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు