ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 01:52 PM
TG: బీసీ రిజర్వేషన్ల సాధనకు శనివారం నిర్వహించే బంద్లో అందరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మంలో శుక్రవారం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి బీసీ కోటాను తగ్గించిందన్నారు. తాము సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నైజం ఏంటో బయటపడిందన్నారు. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు.