ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 06:51 PM
TG: గోదావరి నదిపై సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సోమవారం ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా NOCకి అంగీకరిస్తున్నట్లు విష్ణుదేవ్ తెలిపారు. ప్రాజెక్టు భూసేకరణ, సష్టపరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ములుగు జిల్లాలో 6.7 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుంది.