ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 02:53 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకల సందర్భంగా, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'సేవా పఖ్వాడా'లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని, మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ఆకాంక్షించారు.