ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 03:59 PM
రైతులకు రూ.21 వేల కోట్లతో 2 లక్షల రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గం పరిధిలో గత 18 నెలల కాలంలో సుమారు రూ.1400 -1500 కోట్లతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేసుకున్నామని తెలిపారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తున్నామని తెలిపారు.