చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి
Wed, Oct 08, 2025, 06:12 AM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 03:32 PM
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేపు జరుగనున్న గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. గురువారం ముషీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.