గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 11:45 AM
దుబ్బాక పట్టణంలో బాలాజీ టెంపుల్ వెనుక గల వెంచర్లో గంజాయి విక్రయిస్తు తాగుతున్నారని నమ్మదగిన సమాచారము రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, దుబ్బాక ఎస్ఐ గంగరాజు, సిబ్బంది వెళ్లి రైడ్ చేయగా నలుగురు నిందితులను గంజాయి పడేస్తూ పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకొని వారిని విచారించారు. వారి వద్ద నుండి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లను, 4 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.