![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 05:03 PM
ఆసిఫాబాద్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ భుజంగరావును సోమవారం DYDF మరియు KVPS సంఘం నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
మున్సిపల్ పరిధిలో డీటీసీపీ అనుమతులు లేకుండా అక్రమంగా ఇంటి స్థలాలు అమ్ముతున్న వెంచర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, దుర్గం దినకర్ తదితరులు పాల్గొన్నారు.