![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 12:47 PM
గడ్కోల్కు చెందిన మున్నూరు మైపాల్ భార్య శోభ అలియాస్ సంధ్య శనివారం ఉదయం ఎలాంటి కారణం లేకుండా ఇంటి నుండి వెళ్లిపోయి అదృశ్యమైంది.
ఈ విషయమై ఆదివారం సిరికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఎస్సై ఎల్. రామ్ వివరాల ప్రకారం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. శోభ అలియాస్ సంధ్య ఆచూకీ గురించి తెలిసినవారు సిరికొండ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.