![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 03:36 PM
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ప్రభుత్వం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనుసరించడం లేదని, జీఆర్ఎంబీ నుంచి టెక్నికల్ అనుమతులు తీసుకోకుండానే బనకచర్లను చేపడుతున్నారని ఆరోపించారు. అలాగే బనకచర్లపై తమ అభ్యంతరాలను జనవరిలోనే కేంద్రానికి లేఖ రాసినట్టు వెల్లడించారు.